శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో ఒక్కప్పుడు అందరి మనస్సులను ఎంతాగానో అక్కట్టుకున్న చిత్రం బొమ్మరిల్లు అందులోని తండ్రి కొడుకుల మద్య సంబంధం ఎలా ఉండాలో ఉండకుడ ధో అని సందేశం ఇచ్చిన నేటి కుర్రకారులకు ,ఎవరోతెలుసా గొప్ప నిర్మాత దిల్ రాజ్ , ఆ ఒక సినిమా నే కాదు ఆయన ఠిస్ప్రెతి చిత్రం వెనక ఏదో సందేశం ఉంటది . అలంటి ఆయన మల్లి మనముందుకు "శతమానం భవతి" అనే సినిమాతో రాబోతున్నారు .ఈ సినిమాలో శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “శతమానం భవతి”. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు .ఈ చిత్రానికి దర్శకత్వం : సతీష్ వేగేశ్న, ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్,నిర్మాతలు : రాజు , శిరీష్. ఇప్పుడు శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం.ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, రెండవ షెడ్యూల్ నవంబర్ చివరి వరకు సాగుతుంది. హైదరాబాద్ మరియు గోదావరి జిల్లాల పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.




No comments:
Post a Comment